యూరియా రైతులకు ఇచ్చేది ఎప్పుడు వ్యవసాయం చేసేది ఎప్పుడు….
*హాసన్ పర్తి సెప్టెంబర్ 09(మన వార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా మసన్పర్తి మండల పరిధిలోని సిద్దాపుర్ పిఎసిఎస్సి కార్యాలయం వద్ద రైతుల ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రజలకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం అనే పథకాలను ఆమోదిస్తున్నట్లు ప్రచారం చేస్తుంది.హనుమకొండ జిల్లాలో వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా సంబంధిత అధికారులు అవసరమైన అంత యూరియా అందుబాటులోకి ఎందుకు తేలేకపోతున్నారు.ఇప్పటికీ జిల్లాలో ఆయా మండలాలలో వ్యవసాయం చేసేందుకు వెళ్లాల్సిన రైతులు యూరియా కోసం పిఎసిఎస్సి ఎదుట నిరీక్షిస్తున్నారు.యూరియా కోసం చెప్పులు … Read more