ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా చూడండి…అట్టి భూమిని నిరుపేదలకు అందివ్వండి అఖిలపక్షం ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం….
నార్సింగ్ సెప్టెంబర్ 9( మన వార్తా ప్రతినిధి ) నార్సింగి మండల పరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది తమకు ప్రభుత్వ భూమి కేటాయించాలని అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ గ్రేస్ బాయి కు వినతి పత్రాన్ని అందజేశారు. తాము నిరుపేదల మని తమకు బ్రతుకు దెరువు కోసం కనీసం గుంట భూమి కూడా లేదని, తమ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబరు 88 (గాడిది గుట్ట) లో గల ప్రభుత్వ … Read more