ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి నిర్మాణనికి భూమి పూజ పాల్గొన్న తూంకుంట నర్సారెడ్డి.అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం.ఆరు నెలల్లో గృహాల నిర్మాణం పూర్తి చేయాలి. – డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి….

జూన్ 29,( మన వార్త ప్రతినిధి జీ మురళి)అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు ఆదివారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. … Read more

ట్రంక్ లైన్ పనులను పర్యవేక్షించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 29, మనవార్త. మన్సూరాబాద్ డివిజన్ లోని దాదాపు 20 కాలనీలకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారంగా సి ఎస్ ఆర్ కాలనీ నుండి మొదలయ్యి ప్రస్తుతం స్వాతి రెసిడెన్సిలో జరుగుతున్న ట్రంక్ లైన్ పనులను హెచ్ఎం డబ్ల్యు ఎస్ & ఎస్ బీ అధికారులతో, వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి పనులను పరిశీలించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.ఈ సందర్భంగా … Read more

జయగిరి సబ్ స్టేషన్ లైన్ మెన్, ఆపరేటర్ సస్పెన్షన్….

హసన్ పర్తి జూన్ 28(మనవార్త ప్రతినిధి):హసన్ పర్తి మండలం జయగిరి సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లైన్ మెన్ కుమారస్వామి, ఆపరేటర్ యుగేందర్ లను సస్పెండ్ చేసినట్లు టీజీ ఎన్ పిడిసిఎల్ హన్మకొండ రూరల్ డిఇ సామ్యానాయక్ తెలిపారు. వారు విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు భధ్రతా చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఎఎల్ఎం చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు.ఈమేరకు వారిద్ధరినీ సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

నల్ల బెల్లం పటిక పట్టివేత సిఐ.మచ్చశివకుమార్…..

హనుమకొండ జూన్ 27(మనవార్త ప్రతినిధి):గుడుంబా తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం పటికను అక్రమంగా మహారాష్ట్ర నుండి తరలిస్తున్న వ్యక్తిని హనుమకొండ బస్టాండ్ ఆవరణ లో అదుపులోకి తీసుకొవడం జరిగింది.గూడూరు మండలం ఇప్పల తండాకు చెందిన ధరావత్ లచ్చిరామ్ అనే అతను అక్రమంగా గుడుంబా తయారు చేస్తూ తన ఊర్లో అమ్ముతున్నాడు అదే క్రమంలో శుక్రవారం ఉదయం మహారాష్ట్ర నుండి పదివేల రూపాయల విలువ గల నల్ల బెల్లం మరియు పట్టికను తరలిస్తుండగా హనుమకొండ పోలీస్ వారు పట్టుకొని … Read more

గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్….

తూప్రాన్ జూన్ 27 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి ధర్నాకు వెళ్తున్న కార్మికులను తూప్రాన్ పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలనే డిమాండ్ తో శాంతియుత ధర్నాకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం పట్ల పంచాయతీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని లేనిచో తమ కుటుంబాలు రోడ్డున … Read more

6 గురి పేకాట రాయుళ్ల అరెస్టు నగదు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన – సిఐ రంగాకృష్ణ

జూన్ 27 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులోని జైన్ వెంచర్లో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో సిఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి 10, 700 నగదు, ఐదు సెల్ ఫోన్లు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రంగకృష్ణ తెలిపారు. ఈ దాడిలో తూప్రాన్ ఎస్ఐ 2 యాదగిరి, సర్కిల్ … Read more

ముగ్గురు మున్సిపల్ మేనేజర్లకు డిప్యూటేషన్….

తూప్రాన్ జూన్ 27 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయ గౌడ్) సిద్దిపేట, మెదక్ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ మేనేజర్లకు డిప్యూటేషన్ కల్పిస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ టికే శ్రీదేవి ఆదేశాల జారీ చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో పని చేస్తున్న మేనేజర్ రఘువరన్ ను రామాయంపేట మున్సిపాలిటీకి, సిద్దిపేట రెవెన్యూ ఆఫీసర్ శ్రీకాంత్ తూప్రాన్ మున్సిపాలిటీకి, రామాయంపేట మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసులు సిద్దిపేట మున్సిపాలిటీకి డిప్యూటేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే … Read more

జాలిగామ లో నీటి కష్టాలు, బోరు బావుల వద్దకు పరుగులు…..

గజ్వేల్ జూన్ 27 (మన వార్త ప్రతినిధి జీ మురళి ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శుక్రవారం గ్రామస్థులు బోరుబావుల వద్దకు వెళ్లి నీరు తీసుకువస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా ఆగిపోయి భగీరథ నీరు రావడంలేదని, త్రాగునీటికి ఇంటి అవసరాలకు నీటికి విపరీతమైన ఇబ్బంది నెలకొందని వ్యవసాయ పంట పొలాల వద్ద బోరు బావుల వద్దకు … Read more

తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు – 20 మంది ఏజెంట్లు అదుపులో..

సికింద్రాబాద్ జూన్ 26 మన వార్త ప్రతినిధి అంతోని :తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతిని అరికట్టేందుకు బుధవారం ఉదయం ఏసీబీ (ఆంటీ-కరప్షన్ బ్యూరో) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచే పలు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి దూసుకెళ్లి, ఏజెంట్ల కార్యకలాపాలను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడుల్లో మొత్తం 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద నుంచి నగదు, వాహన ధ్రువీకరణ పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు … Read more

ఎవరికి నయా పైసా ఇవ్వలేదు– పదేండ్లు డబుల్ బెడ్ రూమ్ కోసం ఎదురుచూసినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు కాలే*– ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రెస్ మీట్…

శంకరపట్నం:జూన్ 26(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో మా ఆశలు నెరవేరాయని 27 గ్రామాలకు చెందిన లబ్ధిదారులు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. శంకరపట్నం మండలం కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి 27 గ్రామాలకు చెందిన కొంతమంది లబ్ధిదారులు కేశవపట్నం చేరుకున్నారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పదేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని అప్పటి ఎమ్మెల్యే … Read more