10వ వార్డులో మార్పుకు నాంది – సంగీత శ్రీకాంత్ ప్రజా ప్రస్థానంసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిరిగిరి సంగీత శ్రీకాంత్ ప్రజా ప్రస్థానం

వేములవాడ ఫిబ్రవరి 04 (మన వార్త ) వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు అభ్యర్థి సిరిగిరి సంగీత శ్రీకాంత్ ఇంటింటా ప్రచారం ద్వారా ప్రజల్లోవిశేషస్పందనపొందుతున్నారు.ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయన ప్రచారం వార్డులో ప్రత్యేక ఆకర్షణగా మారింది.రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేదలు, మహిళలు, యువత సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని సంగీత శ్రీకాంత్ తెలిపారు.కాంగ్రెస్ … Read more

దొంగల దృష్టి ఆలయాలపై…కాపలా బాట పట్టిన గ్రామస్తులు…పెద్దమ్మ గుడి రక్షణకు వల్లంపట్లలో రాత్రి పహారా….

.ఇల్లంతకుంట,ఫిబ్రవరి 03 (మన వార్త ప్రతినిధి);రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో ఆలయాల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది.ఇటీవలి కాలంలో పల్లె ప్రాంతాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు పూజా సామగ్రి, పుస్తె మట్టెలు,బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను అపహరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.ఈ పరిణామాలు గ్రామ ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తున్నాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా పోలీసు శాఖ సూచనల మేరకు వల్లంపట్ల గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.మంగళవారం గ్రామంలోని పెద్దమ్మ … Read more

ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి26 వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామీ వాడకట్టు మనిషిగా మీలోని మనిషిగా మీ ముందుకు వస్తున్నభారీ మెజార్టీతో నన్ను గెలిపించండి26వ వార్డు అభ్యర్థి మామిండ్ల అమర్శ – లక్ష్మీ రాజం…

వేములవాడ ఫిబ్రవరి 03 (మన వార్త) వేములవాడ లోని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మామిడ్ల అమర్శ – లక్ష్మీరాజం పోటీ చేస్తున్నారు నన్ను ఈ మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేసారు మీ వాడకట్టులోని మనిషిగా మీకు నిరంతరం అందుబాటులో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని నన్ను ఆశీర్వదించి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఓటు వేయడం మీ వంతు అభివృద్ధి చేయడం … Read more

వేములవాడ 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిపెల్లి అర్చన నరేష్ విస్తృత ప్రచారం – ప్రజల నుంచి అపూర్వ స్పందన…..

వేములవాడ, ఫిబ్రవరి 02 (మన వార్త) వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిపెల్లి అర్చన నరేష్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.ప్రచారంలో భాగంగా అర్చన నరేష్ ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధి కోసం తాను చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాట్లు, … Read more

బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాద ఘటన తల్లిని, కొడుకుని చంపి.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య…

బెజ్జంకి,జనవరి 31 (మన వార్త ప్రతినిధి )కన్నతల్లిని కుమారుడిని చంపి ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కన్నతల్లిని, కుమారుడుని చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జక్కని సత్యనారాయణ వడ్లూరూ గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ గత కొన్ని రోజులు నుండి వారి యొక్క … Read more

గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి* సర్పంచ్ దూది మనీషా-శ్రీనివాస్ రెడ్డి…

చందుర్తి, జనవరి 27,మన వార్త.క్రీడాకారులు గెలుపోవటం లను సమానంగా స్వీకరించి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మర్రిగడ్డ సర్పంచ్ దూది మనీషా – శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని మండల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు.మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు మానసి ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు,శరీరక బృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్రీడల నిర్వహణకు కృషి చేశామన్నారు. యువజన సంఘాలు,క్రీడాకారులు మరుగున పడిన … Read more

ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తేజస్విని…

కొడిమ్యాల మండలం కొండాపూర్-బొల్లెం చెరువు రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని AEO తేజస్విని తెలిపారు.ఇంకా ఫార్మర్ రిజిస్టరీ చేసుకొని వారు రేపు ఉదయం బుధవారం 09:00గంటలకు కొండాపూర్ గ్రామ పంచాయతీ వద్దకు ఆధార్ కార్డు, ఆధార్ కార్డు కి లింక్ అయినా ఫోన్ తీసుకోని రాగలరని ఓక ప్రకటన లో తెలిపారు. ప్రభుత్వం పార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి మెసేజలు కూడా పంపడం జరిగింది.చేసుకొని రైతులు పీఎం కిసాన్ డబ్బులు మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలని … Read more

మోగిన తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా….

.హైదరాబాద్, జనవరి 27(మనవార్త)తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు.ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచి … Read more

పదవి ముగిసే సరికైన పేరు నమోదు అయ్యేనా….?

చందుర్తి, జనవరి 26, మన వార్త.చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామానికి చెందిన సర్పంచ్ వేడుకకి పిలవగా అక్కడికి వెళ్లి గ్రామపంచాయతిలో అనుక్రమ పట్టిక బోర్డులో నూతనంగా సర్పంచ్ అయినటువంటి పులి సత్యం పేరు లేకపోవడంతో పట్టిక బోర్డును చూసిన పలువురు అసహనం వ్యక్తం చేశారు.ఇది చూస్తే గ్రామ పంచాయతీ సెక్రటరీ పనితనం కళ్లకు కట్టినట్టు ఉట్టిపడుతుంది..

అల్వాల్ సిటిజన్ కాలనీలో హాస్టల్‌లో అగ్నిప్రమాదం.ఏసీలు బ్లాస్ట్…ఊపిరాడక ఆరుగురు విద్యార్థులు అస్వస్థత నాలుగు,అంబులెన్సులు, ఒక ఫైర్ ఇంజన్‌తో సహాయక చర్యలు….

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, జనవరి 25 మన వార్త :అల్వాల్ పరిధిలోని సిటిజన్ కాలనీలో ఉన్న నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్‌లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్ నాలుగో అంతస్తులో అమర్చిన ఎయిర్ కండీషనర్లు అకస్మాత్తుగా బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగి, క్రమంగా ఐదవ అంతస్తుకు వ్యాపించాయి.ఈ ఘటన సమయంలో ఐదవ అంతస్తులోని ఒక గదిలో సుమారు 20 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. మంటల నుంచి వచ్చిన దట్టమైన … Read more