చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి*–252 జీవోను సవరించే వరకు పోరాటం ఆగదు.–జర్నలిస్టులు హక్కులను కాల రాస్తామంటే సహించేది లేదు.–టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా….

వేములవాడ,డిసెంబర్ 26 : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టి యు డబ్ల్యూ జే హెచ్ 143 రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తలపెట్టిన ఈనెల 27న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం విడుదల చేసిన … Read more

వేములవాడ బద్ది పోచమ్మ ఆలయం వద్ద భక్తులకు తప్పని తిప్పలు….

..వేములవాడ, డిసెంబర్ 26(మన వార్త ప్రతినిధి):వేములవాడ బద్దిపోచమ్మ గుడి వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.వేములవాడ భీమన్నను దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మ కు బోనం చెల్లించుకోవడం ఆనవాయితీ. బద్ది పోచమ్మ గుడి ముందు కొబ్బరికాయలు కొట్టే చోట రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి గుంతలో నీరు నిలచి భక్తులకు ఇబ్బందిగా మారింది.భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి కొబ్బరి కాయ కొట్టి మొక్కులు చెల్లించుకునే సమయంలో భక్తులకు అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటువైలు వెళ్లే వాహనదారులు గుంతతో నానా తిప్పలు పడుతున్నారు. … Read more

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసినసిద్దిపేట కలెక్టర్ హైమావతి..

బెజ్జంకి,డిసెంబర్ 23, ( మన వార్తా ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, హాస్పటల్ లోనిఅటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ ల్యాబ్ టెక్నీషియన్, ఎంపిఎచ్ ఓ, అటెండర్ సంతకాల చేయలేదని ఆరా తియ్యగా ల్యాబ్ టెక్నీషియన్, ఎంపిఎచ్ ఓ సెలవులో ఉన్నారని అటెండర్ రాత్రి సమయాల్లో డ్యూటీ చేస్తారని మెడికల్ ఆఫీసర్ కలెక్టర్ కి తెలపగా … Read more

బెతాని అకాడమీలో ఘనంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేవిద్యార్థుల మోడల్స్, ప్రాజెక్టులతో ఆకట్టుకున్న వేడుకలు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిసెంబర్ 23 మన వార్త :ఆల్వాల్‌లోని బెతాని అకాడమీ విద్యాసంస్థలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి మనసులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా విద్యార్థులు తమలోని ప్రతిభ, పనితనం, ఆలోచనా శక్తిని ప్రదర్శిస్తూ గణిత ప్రాధాన్యతను వివరించే చక్కటి మోడల్స్, ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించారు. గణితం మన దైనందిన జీవితంలో ఎంతగా ముడిపడి ఉందో వివరిస్తూ విద్యార్థులు … Read more

బర్రెoకుల కుంటను కాపాడండి తహసిల్దార్ కు వినతి పత్రం అందచేసిన బిజెపి నాయకులు…

నార్సింగి డిసెంబర్ 22 ( మన వార్త ప్రతినిధి ) నార్సింగి శివారులోని షేర్ పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న బర్రెoకల కుంట ను కాపాడాలని బిజెపి నాయకులు తహసిల్దార్ గ్రేసీ భాయ్ కి వినతి పత్రాన్ని అందజేశారు. నార్సింగి గ్రామ శివారులోని 624 సర్వే నెంబరు లో ఉన్న బర్రింకలకుంట విస్తీర్ణం ఎంత ఉన్నదో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో బిజెపి నాయకులు అధికారులను కోరారు. కుంటను కబ్జా నుండి కాపాడి … Read more

కుటుంబాన్ని బలికొన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య దాచారం గ్రామంలో విషాదం……

బెజ్జంకి,డిసెంబర్ 21(మన వార్త ప్రతినిధి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.బెజ్జంకిలో ఆదివారం భార్య భర్తలు పురుగుల మందు తాగగా, సంఘటన స్థలంలో భార్య రుక్మిణి మృతి చెందగా,భర్త శ్రీహర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ యొక్క దంపతులకు మూడు సంవత్సరాల పాప హరిప్రియ ఉన్నటుస్థానికులు తెలిపారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదషయాలు అలుముకున్నాయి.సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ … Read more

కుటుంబాన్ని బలికొన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య దాచారం గ్రామంలో విషాదం….

బెజ్జంకి,డిసెంబర్ 21(మన వార్త ప్రతినిధి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.బెజ్జంకిలో ఆదివారం భార్య భర్తలు పురుగుల మందు తాగగా, సంఘటన స్థలంలో భార్య రుక్మిణి మృతి చెందగా,భర్త శ్రీహర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ యొక్క దంపతులకు మూడు సంవత్సరాల పాప హరిప్రియ ఉన్నటుస్థానికులు తెలిపారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదషయాలు అలుముకున్నాయి.సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ … Read more

కుటుంబాన్ని బలికొన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య దాచారం గ్రామంలో విషాదం….. .బెజ్జంకి,డిసెంబర్ 21(మన వార్త ప్రతినిధి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.బెజ్జంకిలో ఆదివారం భార్య భర్తలు పురుగుల మందు తాగగా, సంఘటన స్థలంలో భార్య రుక్మిణి మృతి చెందగా,భర్త శ్రీహర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ యొక్క దంపతులకు మూడు … Read more

సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా- డిసెంబర్ 20 నుంచి 22కు మారిన అపాయింటెడ్ డే- పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులుహైదరాబాద్….

డిసెంబర్ 17 (మనవార్త ప్రతినిధి): రాష్ట్రంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచుల బాధ్యతల స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20వ తేదీని రద్దు చేసి, డిసెంబర్ 22వ తేదీన ‘అపాయింటెడ్ డే’గా ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన సర్పంచులందరూ కొత్త తేదీననే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.డిసెంబర్ 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవన్న కారణంతో తేదీ మార్పు చేయాలంటూ పలువురు … Read more

గుగ్గిళ్ల గ్రామ 2 వ వార్డు సభ్యులుగా దూశెట్టి రాజిరెడ్డి గెలుపు…

బెజ్జంకి, డిసెంబర్ 14(మన వార్త ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని గుగ్గిళ్ల గ్రామంలో 2 వ విడత స్థానిక ఎన్నికల్లో రెండవ వార్డ్ మెంబర్ గా దూసెట్టి రాజిరెడ్డి తమ సమీప అభ్యర్థి సీత కొమరయ్య పై వార్డు సభ్యులుగా గెలపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా దూసేట్టి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు నాకు ఈ యొక్క అవకాశం కల్పించెందుకు కృషి చేసిన వార్డు సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ,వార్డుకి … Read more