అగ్రహారం హనుమాన్ దేవాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….

వేములవాడ ఆగష్టు 15 (మన వార్త ప్రతినిధి) అగ్రహారం హనుమాన్ దేవాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఆలయ అధికారులు జాతీయ జెండా ఎగురా వేసారు. రంగురంగు జెండాలతో ఆలయం శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారు. జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి విద్యార్థులకు, భక్తులకు స్వీట్లు పంచారు. .ఈ కార్యక్రమం లో ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగారపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్, మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరిశ్రమలలో భద్రత చర్యలు ప్రామాణికంగా తనిఖీలు చేపట్టిన అధికారులు….

చేగుంట ఆగస్టు 14 (మన వార్త ప్రతినిధి) భద్రతా చర్యలు ప్రామాణికంగా తనిఖీలలో భాగంగా చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర క్వాయర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ బృందం తనకి చేపట్టారు, ఈ సందర్భంగా పరిశ్రమలో తీసుకుంటున్న భద్రత ప్రమాణికాలు, కార్మికుల దినచర్య పరిశ్రమల నిర్వహణ కర్మాగారాల్లో పనిముట్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు, అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశ్రమలలో … Read more

రానున్న 24 గంటలుప్రజలు అప్రమత్తంగా ఉండాలి…తహశీల్దార్ రజనీకుమారి…

రామాయంపేట ఆగష్టు 14 (మన వార్త ప్రతినిధి)రామాయంపేట మండలంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలోనే బయటకు రావాలని తహశీల్దార్ రజని కుమారి సూచించారు, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులను బయటకు రావాలని, శిథిలావస్తులను ఉన్న ఇళ్లల్లో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇల్లు … Read more

చైతన్యపురి హనుమాన్ నగర్ లో యదేచ్చగా అక్రమ నిర్మాణం.

తెలంగాణ స్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఆగస్టు 13, మనవార్త. సరూర్ నగర్ సర్కిల్ చైతన్యపురి హనుమాన్ నగర్ లో అక్రమ నిర్మాణం అధికారుల అండతో యాదేచ్చగా కొనసాగిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ మామూళ్లకు కక్కుర్తి పడుతూ బాధ్యతలు మరిచిన అధికారులు సదరు అక్రమ నిర్మాణదారునికి సహకరిస్తుండగా యదేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నాడు. బాధ్యత కలిగిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా తమ జేబులు నింపుకుంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ … Read more

బస్సులు ఆపాలంటూ విద్యార్థుల రాస్తారోకో….

చేగుంట ఆగస్టు 13 (మన వార్త ప్రతినిధి)చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు బస్సుల కోసం బుధవారం ధర్నా, రస్తారోకో నిర్వహించారు, మేము విద్యార్థులమేనని తమకు న్యాయం చేయాలని, కళాశాల ముందు బస్సు ఆపాలని, డిఎం డౌన్ డౌన్, డిఎం వెంటనే రావాలని, డి ఎం వచ్చేదాకా కదిలేది లేదంటూ, నినాదాలు చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు, విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై చైతన్య కుమార్ … Read more

రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు….

మెదక్ ఆగష్టు 13 (మన వార్త ప్రతినిధి)వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే 72 గంటలపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల తీవ్రత కారణంగా వాగులు, వంకలు, చెరువులు, తక్కువ ఎత్తు ప్రాంతాలు నీటమునిగే అవకాశముందనీ అత్య పనులు ఉంటేనే తప్ప బయటకు పెళ్లెప్పుడు గాని సూచించారు, వాగులు, వంకలు, చెరువులు, causewayల వద్దకు వెళ్లకుండా ఉండాలన్నారు. పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీలు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలహీనమైన విద్యుత్ … Read more

మల్యాలలో దేశభక్తి ఉట్టిపడేలా తిరంగా ర్యాలీ….

* మల్యాల, ఆగష్టు 12(మన వార్త ప్రతినిధి)మల్యాల కేంద్రంలో మంగళవారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బ్లాక్ చౌరస్తా నుంచి మొదలుకొని ప్రధాన వీధుల గుండా అంగడి బజార్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దేశభక్తి ఉట్టిపడేలా కొనసాగిన ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా ప్రజలు, వాగ్దేవి పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని త్రివర్ణ పతాకాన్ని చేతబూని జయహో భారత్ అని నినదిస్తూ ముందుకు సాగారు. అనంతరం స్థానిక అంగడి బజార్ వద్ద సామూహికంగా జాతీయ … Read more

వాహనాలు విస్తృతంగా తనిఖీలు….

*గజ్వేల్ ఆగస్టు 11( మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశానుసారం మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సోమవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ‌ గజ్వేల్ ట్రాఫిక్ సీఐ ‌మురళీ పోలీసుల సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తూ డ్రైవింగ్ లైసెన్, ఇన్సూరెన్స్, ఆర్సి, హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ ‌మురళీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు వాహనదారులలో ప్రజలలో మార్పు … Read more

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు….

..రామాయంపేటఆగష్టు 9 (మన వార్త ప్రతినిధి నరేందర్)ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నార్సింగి తహసిల్దార్ కార్యాలయంలో లైసెన్సుడు సర్వేయర్ గా పనిచేసే శ్రీకాంత్, రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తనను అకారణంగా ఓ వ్యక్తి యూట్యూబ్ ఛానల్ కు తాను సీఈఓ అని పరిచయం చేసుకొని తాను అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేయడమే కాకుండా తన వద్ద నుంచి పదివేల రూపాయల నగదు … Read more

రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికీ గాయాలు….

*శంకరపట్నం:ఆగస్టు09(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి అనిల్ (27)బ్యాండు కొట్టడానికి వెళ్లి తిరిగి లింగాపూర్ కు వస్తుండగా లింగాపూర్ చింతలపల్లి మధ్యలో మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు అజయ్ (20) మెట్పల్లి నుండి చింతలపల్లెకు వెళ్తుండగా రెండు బైకులు మూలమలుపు వద్ద ఢీకొనగా ఇద్దరికీ గాయాలు కాగా చల్లూరి అనిల్ కు తలకు బలమైన గాయం తగిలింది.అది చూసిన … Read more