దొంగల దృష్టి ఆలయాలపై…కాపలా బాట పట్టిన గ్రామస్తులు…పెద్దమ్మ గుడి రక్షణకు వల్లంపట్లలో రాత్రి పహారా….

.ఇల్లంతకుంట,ఫిబ్రవరి 03 (మన వార్త ప్రతినిధి);రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో ఆలయాల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది.ఇటీవలి కాలంలో పల్లె ప్రాంతాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు పూజా సామగ్రి, పుస్తె మట్టెలు,బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను అపహరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.ఈ పరిణామాలు గ్రామ ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తున్నాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా పోలీసు శాఖ సూచనల మేరకు వల్లంపట్ల గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.మంగళవారం గ్రామంలోని పెద్దమ్మ … Read more

ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి26 వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామీ వాడకట్టు మనిషిగా మీలోని మనిషిగా మీ ముందుకు వస్తున్నభారీ మెజార్టీతో నన్ను గెలిపించండి26వ వార్డు అభ్యర్థి మామిండ్ల అమర్శ – లక్ష్మీ రాజం…

వేములవాడ ఫిబ్రవరి 03 (మన వార్త) వేములవాడ లోని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మామిడ్ల అమర్శ – లక్ష్మీరాజం పోటీ చేస్తున్నారు నన్ను ఈ మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేసారు మీ వాడకట్టులోని మనిషిగా మీకు నిరంతరం అందుబాటులో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని నన్ను ఆశీర్వదించి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఓటు వేయడం మీ వంతు అభివృద్ధి చేయడం … Read more

వేములవాడ 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిపెల్లి అర్చన నరేష్ విస్తృత ప్రచారం – ప్రజల నుంచి అపూర్వ స్పందన…..

వేములవాడ, ఫిబ్రవరి 02 (మన వార్త) వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిపెల్లి అర్చన నరేష్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.ప్రచారంలో భాగంగా అర్చన నరేష్ ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధి కోసం తాను చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాట్లు, … Read more