జాలిగామ గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య…..
గజ్వేల్ ఏప్రిల్ 04 (మన వార్త ప్రతినిధి ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శనివారం రోజు ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మణ్ (29) అనే కౌలు రైతు ఆర్థిక ఇబ్బందులు, పంట నష్టం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు లక్ష్మణ్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. వ్యవసాయమే జీవనాధారంగా నమ్ముకున్న ఆయన, అప్పులు చేసి కౌలుకు భూమి తీసుకుని సాగు చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో పంట … Read more