పట్టించుకోని అధికారులు..!చెత్త కుప్పలు వేయడం…రాత్రి సమయంలో కాల్చివేయడం–ప్రమాదాలకు నిలయం…

ఇల్లంతకుంట,ఏప్రిల్ 02 (మన వార్త ప్రతినిధి);ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి అనంతారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి చెత్త కుప్పగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.సుమారు 20 రోజుల క్రితం అనంతారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై “మనవార్త”లో ప్రచురితమైనప్పటికీ ఇప్పటివరకు అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.బుధవారం రాత్రి సమయంలో మరోసారి రహదారిపై చెత్తాచెదారాలు పారేసి వాటిని కాల్చివేయడం జరిగినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం మేరకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించగా రహదారిపై చెత్తాచెదారాలతో పాటు మాంస వ్యర్థాలు … Read more