సిఐటీయు ఆధ్వర్యంలో రాయపోల్లో నిరసన…
ఫిబ్రవరి 12 మన వార్త రాయపోల్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాయపోల్ మండల అధ్యక్షులు పొట్టెల స్వామి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం ముందు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపుతో జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటీయు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టి, కార్మిక చట్టాలను రద్దు చేయాలని, … Read more