గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి* సర్పంచ్ దూది మనీషా-శ్రీనివాస్ రెడ్డి…

చందుర్తి, జనవరి 27,మన వార్త.క్రీడాకారులు గెలుపోవటం లను సమానంగా స్వీకరించి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మర్రిగడ్డ సర్పంచ్ దూది మనీషా – శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని మండల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు.మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు మానసి ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు,శరీరక బృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్రీడల నిర్వహణకు కృషి చేశామన్నారు. యువజన సంఘాలు,క్రీడాకారులు మరుగున పడిన … Read more

ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తేజస్విని…

కొడిమ్యాల మండలం కొండాపూర్-బొల్లెం చెరువు రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని AEO తేజస్విని తెలిపారు.ఇంకా ఫార్మర్ రిజిస్టరీ చేసుకొని వారు రేపు ఉదయం బుధవారం 09:00గంటలకు కొండాపూర్ గ్రామ పంచాయతీ వద్దకు ఆధార్ కార్డు, ఆధార్ కార్డు కి లింక్ అయినా ఫోన్ తీసుకోని రాగలరని ఓక ప్రకటన లో తెలిపారు. ప్రభుత్వం పార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి మెసేజలు కూడా పంపడం జరిగింది.చేసుకొని రైతులు పీఎం కిసాన్ డబ్బులు మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలని … Read more

మోగిన తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా….

.హైదరాబాద్, జనవరి 27(మనవార్త)తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు.ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచి … Read more