సమ్మక్క – సారలమ్మ జాతర పోస్టర్ నీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ….

బెజ్జంకి, జనవరి 24( మన వార్త ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ నీ టిఫిసిసి ఎస్సి సెల్ చైర్ పర్సన్ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.తోటపల్లి గ్రామంలో ఈ నేల 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలనీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీ జాతర కమిటీ చేర్మెన్ తాజా మాజి సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు,జాతర కమిటీ … Read more

కొండగట్టులో అర్చకుల ధర్నా…

.జగిత్యాల, జనవరి 23(మనవార్త)జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అర్చకులు ఆలయ రాజగోపురం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. తమ పట్ల ఆలయ ఈవో శ్రీకాంత రావు ప్రదర్శించిన వైఖరిపై తీవ్ర ఆవేదన చెంది, విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఏపీ, తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపించేందుకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికొచ్చారు. ఈ విషయమ్మీద అంతకుముందే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, … Read more

మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు…

హైదరాబాద్,జనవరి24(మనవార్త)మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు.ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ రైళ్లలో రిజర్వేషన్​ ఉండదని అధికారులు తెలిపారు.ఈ నెల 28 నుంచి 30 వరకు సికింద్రాబాద్, మంచిర్యాల మీదుగా 3 సర్వీసులు, మంచిర్యాల-సికింద్రాబాద్​ మధ్య మరో 3, సికింద్రాబాద్​- సిర్పూర్​కాగజ్​నగర్‌కు 2, సిర్పూర్​ కాగజ్‌ నగర్​- సికింద్రాబాద్‌కు 2, నిజామాబాద్-వరంగల్​మధ్య 4, వరంగల్-నిజామాబాద్​ మధ్య 4, కాజీపేట-ఖమ్మం … Read more