నిద్రలో అధికారులు..రోడ్డుపై మాంస వ్యర్థాల రాజ్యం..!చికెన్,మటన్ సెంటర్ల చెత్తతో దుర్వాసన–ప్రమాదాలకు అడ్డాగా మారిన ప్రధాన రహదారి…

,ఏప్రిల్ 21 (మన వార్త ప్రతినిధి);ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి అనంతారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.ఇప్పటికే పలుమార్లు సమస్య వెలుగులోకి వచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.మండల కేంద్రం కావడంతో నిత్యం వందలాది వాహనాలు,పరిసర గ్రామాల ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు.ఇలాంటి ప్రధాన రహదారి చెత్తాచెదారాలు,మాంస వ్యర్థాలతో నిండిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.మండల అధికారుల నిర్లక్ష్యం కారణంగా చికెన్,మటన్ సెంటర్ల నిర్వాహకులు మాంస వ్యర్థాలు,చెత్తాచెదారాలను … Read more