అడవి జంతువు మాంసం స్వాదినం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు…

రామాయం పేట జనవరి 12 ( మన వార్త ప్రతినిధి) రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో అడవి జంతువు మాంసం అక్రమంగా విక్రయిస్తున్న వారిపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదివారం అడవి జంతువు మాంసం విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం అందడంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుద్బుద్దిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గ్రామానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.ఈ తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో అడవి జంతువు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా … Read more