గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ 8వ వార్డులో అధ్వాన్నంగా పారిశుధ్యం* మురికికాలువలు శుభ్రం చేయాలని ప్రజల డిమాండ్…
జనవరి 07 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో డ్రైనేజీ నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని వారు వాపోతున్నారు. నిలిచిపోయిన మురుగునీటి వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు … Read more